Friday, April 26, 2024

ఉపాదిహామీ పనులు..

బెల్లంపల్లి: మండలంలోని బూదకలాన్‌ గ్రామపంచాయితీలో కృషి విజ్ఞాన కేంద్రంలో జరుగుతున్న ఉపాదిహామీ పనులను ఎంపీపీ గోమాస శ్రీనివాస్‌ పరిశీలించారు. కూలీలకు కనీస సౌకర్యాలను కల్పించాలని, ప్రతీఒక్కరు కరోనా నిబంధనలు పాటిస్తూ పనులు చేయాలని సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement