Sunday, April 28, 2024

కౌన్సిలర్‌ కరుణబాయి మృతికి రఘుపతిరావు ట్రస్టు సభ్యుల సంతాపం

బెల్లంపల్లి : బెల్లంపల్లి మున్సిపాలిటీలోని 30వ వార్డు కౌన్సిలర్‌ కరుణబాయి మృతి చెందగా వారి ఆత్మకు శాంతి చేకూరాలని మౌనం పాటించారు. వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తూ, కొక్కిరాల రఘుపతిరావు ట్రస్టు సభ్యులు, క్రికెట్‌ క్రీడాకారులు 2 నిమిషాలు మౌనం పాటించి నివాళులు అర్పించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement