Tuesday, April 30, 2024

పూసాల కుల నూతన కమిటీ..

తాండూరు : తాండూరు మండల పూసాల కుల నూతన కమిటీని ఆ సంఘం గౌరవ అధ్యక్షులు మద్దిబోయిన చిన్న భీమయ్య ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు. అధ్యక్షునిగా తేని లచ్చయ్య, ఉపాధ్యక్షులుగా మద్దిబోయిన సతీష్‌, కమ్మం నగేష్‌, ప్రధాన కార్యదర్శిగా పత్యం విష్ణుకళ్యాణ్‌, చేని రమేష్‌, కోశాధికారులుగా మద్దిబోయిన అర్జున్‌, ప్రసాద్‌, ముఖ్య సలహాదారుగా మద్దిబోయిన గోపాల్‌, కార్యవర్గ సభ్యులుగా రంజీత్‌, వెంకటేష్‌, పెంటయ్య, రమేష్‌, నరేష్‌, వెంకటేష్‌, రామయ్య, సమ్మయ్య, రాజు, రవి, రాజయ్యలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement