Thursday, May 2, 2024

పీఆర్‌టీయూటిఎస్‌ నూతన కమిటీ ఎన్నిక..

తాండూరు : పీఆర్‌టీయూటిఎస్‌ తాండూరు మండల నూతన కమిటీని ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షురాలిగా బాస జయప్రద, అధ్యక్షునిగా జాడి పోచయ్య, ప్రధాన కార్యదర్శిగా బత్తుల రవీంధర్‌, అసోసియేట్‌ అధ్యక్షునిగా అబ్దుల్‌ రవూఫ్‌, మహిళా ఉపాధ్యక్షురాలిగా కవిత, కార్యదర్శిగా శ్రావణ్‌కుమార్‌, మహిళా కార్యదర్శిగా రాజేశ్వరిలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement