Thursday, May 2, 2024

పెట్రోల్‌బంక్‌ ప్రారంభం

వేమనపల్లి : మండల కేంద్రంలోని భారత్‌ పెట్రోల్‌బంక్‌ను స్థానిక జెడ్‌పీటీసీ సభ్యురాలు ఆర్‌.స్వర్ణలత-సంతోష్‌కుమార్‌, ఎంపీపీ స్వర్ణలతలు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మండల సర్పంచులు, నాయకులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement