Friday, May 17, 2024

వికలాంగులకు ప్రభుత్వ రాయితీ బస్‌ పాస్ లు..

వేమనపల్లి : మండలంలోని మామడ, నీల్వాయి గ్రామాలకు చెందిన 17 మంది వికలాంగులకు ప్రభుత్వ రాయితీ బస్‌ పాస్‌లను మండల జెడ్‌పీటీసీ సభ్యురాలు ఆర్‌.స్వర్ణలత-సంతోష్‌కుమార్‌ అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సంతోష్‌ కుమార్‌, సర్పంచ్‌ గాలి మధు, మండల కోఆప్షన్‌ సభ్యులు సాబీర్‌ అలీ, నాయకులు హబీద్‌ఖాన్‌, అంగన్‌వాడీ టీచర్లు శివకుమారి, వసంతబాయి, పరమేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement