Sunday, May 5, 2024

నర్సరీ పనులను పరిశీలించిన ఎంపీపీ..

బెల్లంపల్లి : మండలంలోని బట్వాన్‌పల్లి గ్రామంలో ఎంపీపీ గోమాస శ్రీనివాస్‌, ఎంపీడీఓ విజయలక్ష్మిలు నర్సరీ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఏపిఓ జీనత్‌, టిఏ శ్రీకాంత్‌, పంచాయితీ కార్యదర్శి హరినాథ్‌, టీఆర్‌ఎస్‌ యువజన ప్రధాన కార్యదర్శి వినోద్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement