Sunday, May 5, 2024

మున్సిపల్‌ కమీషనర్‌గా రజిత..

బెల్లంపల్లి : బెల్లంపల్లి నూతన మున్సిపల్‌ కమీషనర్‌గా జంపాల రజిత బాధ్యతలను చేపట్టారు. బెల్లంపల్లిలో కమీషనర్‌గా పనిచేసిన ఆకుల వెంకటేష్‌ బదిలీపై లక్షెట్టిపేట మున్సిపాలిటీకి వెళ్లగా యాదాద్రి మున్సిపాలిటీ నుండి బదిలీపై బెల్లంపల్లి మున్సిపాలిటీకి వచ్చి బాధ్యతలను చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బెల్లంపల్లి మున్సిపాలిటీ అభివృద్ధి కోసం కృషి చేస్తానని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement