Thursday, May 16, 2024

ఉట్నూరులో టెన్త్ పరీక్షా పత్రాల గల్లంతు.. ఆందోళనలో విద్యార్థులు

టెన్త్ పరీక్షా పత్రాలు గల్లంతైన ఘటనలో పోస్టుమాస్టర్ సస్పెండైన ఘటన తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలో టెన్త్ జవాబు పత్రాల మిస్సింగ్ కేసులో జవాబు పత్రాల మాయంపై అధికారులు విచారణ చేపట్టారు. అడిషనల్ కలెక్టర్ పోలీసుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. పోస్టాఫీసు నుంచి బస్టాండ్ వరకు ఉన్న సీసీ కెమెరాలు పనిచేయడం లేదని పోలీసులు తెలిపారు. షాపుల్లోని సీసీ పుటేజీ అధారంగా విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement