Friday, May 3, 2024

మహిళ అంత్యక్రియలకు ఆర్థికసాయం

జూలపల్లి: మండలంలోని పెద్దాపూర్‌ గ్రామానికి చెందిన కల్లెపల్లి మల్లమ్మ అనే ఒంటరి మహిళ మరణించడంతో నాయకులు గొట్టిముక్కుల సురేష్‌రెడ్డి అంత్య క్రియల నిమిత్తం ఆర్థికసాయం అందించారు. మల్లమ్మ బంధువులకు సురేశ్‌రెడ్డి అందించిన రూ. 2వేల ఆర్థికసాయాన్ని వార్డు సభ్యులు తీగల అశోక్‌ గౌడ్‌, సీపెల్లి అంజయ్యలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉపసర్పంచ్‌ కల్లెపల్లి అంజయ్య, కల్లెపల్లి లింగయ్య, కల్లెపల్లి అంజయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement