Monday, May 6, 2024

2కే రన్ విజయవంతం చేయండి

నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలో తెలంగాణ ఆవిర్భావ దశాబ్దిఉత్సవాలు పురస్కరించుకొని సోమవారం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో 2 కే రన్ ను నిర్వహించనున్నారు. 2 కే రన్ ను విజయవంతం చేయాలని పట్టణ సిఐ ఎల్.శీను కోరారు. సోమవారం ఉదయం 6 గంటలకు స్థానిక పట్టణ పోలీస్ స్టేషన్ నుంచి 2కే రన్ ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. ఇందులో అధిక సంఖ్యలో యువత, పట్టణవాసులు పాల్గొనాలని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement