Saturday, May 4, 2024

కుటుంబానికి ఆర్థిక సహాయం

కాసిపేట: కాసిపేట మండలం మల్కెపెల్లి గ్రామానికి చెందిన కౌలు రైతు జంజిరాల రమేష్‌ అతని భార్య, పిల్లలు సమూహికంగా ఆత్మహత్య చేసుకున్న అతని కుటుంబ సభ్యులను మాజీ ఎమ్మేల్సీ కే ప్రేంసాగర్‌రావు కలిసి పరామర్శించారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ, రమేష్‌ కుటుంబం ఉరివేసుకుని చనిపోవడం చాలా భాదకరమని, సమస్యలు వుంటే వాటి పరిష్కారానికి ఆలోచించాలని ఇలా ఎవరు బలవన్మరణాలకు పాల్పడవద్దని సూచించాడు. అనంతరం రమేష్‌ కుటుంబ సభ్యులకు పది వేల నగదు ఆర్థిక సహాయాన్ని అందించాడు. ఎమ్మేల్సీ వెంట మండల కాంగ్రేస్‌ నాయకులు తదితరులున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement