Saturday, May 4, 2024

ఫాం పాండ్‌ పనుల పరిశీలన..

వేమనపల్లి : మండలంలోని దస్నాపూర్‌ గ్రామపంచాయితీలో జరుగుతున్న ఫాం పాండ్‌ పనులను ఏపిఓ సత్యప్రసాద్‌, సర్పంచ్‌ రాజేశ్వరితో కలిసి పరిశీలించి పలు సూచనలు చేశారు. కూలీలు కోవిడ్‌-19 నిబంధనలు పాటిస్తూ 100 రోజుల పనులను పూర్తి చేసుకోవాలని సూచించారు. రూ.245 పొందడం కోసం ఈసీ మధూకర్‌ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయితీ మేట్లు, కూలీలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement