Sunday, April 28, 2024

38 కరోనా పాజిటీవ్‌ కేసులు..

శ్రీరాంపూర్‌ : శ్రీరాంపూర్‌ ఏరియాలోని నస్పూర్‌ కోవిడ్‌-19 పరీక్షా కేంద్రంలో 87 మందికి కరోనా నిర్దారణ పరీక్షలు నిర్వహించారు. కాగా వారిలో 38 మందికి పాజిటీవ్‌ రావడం జరిగిందని వైద్యాధికారులు వెల్లడించారు. అందరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement