Tuesday, May 21, 2024

Nirmal: కాలేశ్వరం ప్యాకేజ్ 27 పనులను పరిశీలించిన కలెక్టర్ వరుణ్ రెడ్డి

నిర్మల్ జిల్లా దిలవర్ పూర్ మండలంలోని గుండంపెల్లి గ్రామ శివారులో నిర్మించిన హైలెవెల్ కెనాల్ ప్యాకేజ్ పనులను జిల్లా కలెక్టర్ వరుణ్ రెడ్డి గురువారం పరిశీలించారు. ఈనెల 28వ తేదీన రాష్ట్ర మంత్రి కేటీఆర్ హై లెవెల్ కెనాల్ ప్యాకేజ్ 27 ప్రారంభించనున్నారు. ఈసందర్భంగా కలెక్టర్ పంప్ హౌస్ పనుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట స్థానిక తహసీల్దార్ కరీం, ఎంపీడీవో మోహన్, ఇరిగేషన్ ఏఈ గంగాధర్ పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement