Saturday, April 27, 2024

సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కు పంపిణీ..

బెల్లంపల్లి : పట్టణంలోని కన్నాలబస్తీకి చెందిన పూస్కూరి విజయలక్ష్మి (63)కు మంజూరైన సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కును ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య బాధితురాలి మనవడు అనుదీప్‌కు అందజేశారు. ఈ కార్యక్రమంలో తెరాస పట్టణ యువజన అధ్యక్షుడు సన్నీ, మండల అధ్యక్షుడు శ్రావణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement