Thursday, May 16, 2024

రేగులగూడలో చలివేంద్రం..

కాసిపేట : కాసిపేట మండలం రేగులగూడ గ్రామ బస్‌ స్టాప్‌ వద్ద కొడప లక్ష్మన్‌రామ్‌ జ్ఞాపకార్థం చలివేంద్రాన్ని స్థానిక సర్పంచ్‌ రాంటెంకి శ్రీనివాస్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌ మాట్లాడుతూ ప్రజలు భక్తిమార్గం వైపు నడవాలని, ఏటా హనుమాన్‌ దీక్ష మాలధారణ వేసి ముఖ్యంగా యువతను సన్మార్గం వైపు నడిచేలా చాలా కృషి చేవాడని కొనియాడాడు. అతని భక్తిభావానికి , సేవలను గుర్తుచేసుకునేందుకు చలివేందద్రం ప్రారంభించినట్టు పేర్కోన్నాడు. ఈ కార్యక్రమంలో లక్ష్మన్‌రామ్‌ కుమారులు గోవిందరాజు, కృష్ణ కుమార్‌ గ్రామ పెద్దలు, స్థానికులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement