Sunday, April 28, 2024

చలివేంద్రాలు..

మంచిర్యాల : మంచిర్యాల మార్వాడి నవయువత మండలి ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో 11 చలివేంద్రాలను ఏర్పాటు చేశారు. మార్వాడి సమాజ్‌ పెద్దలు జుగల్‌ వ్యాస్‌, బ్రిజ్‌మోహన్‌ రేణ్వా, కమల్‌ ఇన్నాని, దామోదర్‌ భంగ్‌, సురేష్‌ బల్దువాతో పాటు మంచిర్యాల చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్షుడు గుండా సుధాకర్‌లు ప్రారంభించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement