Tuesday, April 30, 2024

బీటీ రోడ్డు నాణ్యతను పరిశీలించిన అధికారులు…

బెల్లంపల్లి : నెన్నెల మండలంలో రూ.4.5 కోట్లతో నిర్మించిన ఐటీడీఏ రోడ్డు (బీటీ రోడ్డు) నాణ్యత లోపంగా ఉందనే అంశంపై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేయగా కలెక్టర్‌ ఆదేశాల మేరకు ఐటీడీఓ అధికారులు రోడ్డు నాణ్యతను పరిశీలించారు. అధికారుల వెంట గ్రామస్తులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement