Sunday, May 5, 2024

Nirmal: దిలావర్ పూర్ మండలంలో చిరుత సంచారం

నిర్మల్ జిల్లాలోని దిలావర్ పూర్ మండలంలో చిరుత పులి సంచరించింది. శ్రీలక్ష్మీ నరసింహ స్వామి ఆలయ పరిసరాల్లో చిరుత సంచరించడంతో భక్తులు, గ్రామస్తులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. చిరుత శ్రీలక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి వచ్చిన భక్తులకు కనిపించడంతో భయపడుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement