Friday, May 10, 2024

విద్యార్థులకు కరోనా పరీక్షలు

నెన్నెల : నెన్నెల మండలంలోని కుశ్నపల్లి ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు రోజున కోవిడ్‌-19 నిర్దారణ పరీక్షలను నిర్వహించారు. మొత్తం 57 మంది విద్యార్థులకు పరీక్షలు నిర్వహించగా అందరికి నెగిటీవ్‌ రిపోర్టు రావడం జరిగిందని కుశ్నపల్లి ఫీమేల్‌ హెల్త్‌ అసిస్టెంట్‌ ఇందిర తెలిపారు. ఈ కార్యక్రమంలో శైలజ, హాస్టల్‌ వార్డెన్‌ లచ్చన్న, ఆశా కార్యకర్త రోజా, విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement