Wednesday, May 22, 2024

సూర్యాపేట ర్యాగింగ్ ఘ‌ట‌న‌లో విద్యార్థుల‌పై చ‌ర్య‌లు

సూర్యాపేట ర్యాగింగ్ ఘ‌ట‌న‌లో అధికారులు విద్యార్థుల‌పై చ‌ర్య‌లు తీసుకున్నారు. ఆరుగురిని స‌స్పెండ్ చేస్తూ డీఎంఈ ఆదేశాలు జారీ చేశారు. కాలేజీ నుండి ఏడాది పాటు, హాస్ట‌ల్ నుండి శాశ్వ‌తంగా తొల‌గించారు. సూర్యాపేట మెడికల్‌ కళాశాల బాలుర హాస్టల్‌లో జరిగిన ర్యాగింగ్‌ ఘటనపై వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు స్పందించి, ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపి నివేదిక అందజేయాలని డీఎంఈ రమేశ్‌రెడ్డిని ఆదేశించడంతో డీఎంఈ ఈ చ‌ర్య‌లు తీసుకున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement