Sunday, April 28, 2024

Accident – బైక్ ను ఢీకొన్న సిటీబ‌స్సు … ఒక‌రు మృతి..

హైదరాబాద్‌: నగరంలో సిటీ ఆర్టీసీ బస్సు బైక్ ను ఢీకొన్న ప్ర‌మాదంలో ఒక‌రు స్పాట్ లోనేఏ మృతిచెందాడు. వివరాల ప్రకారం.. యూసఫ్‌గూడలోని రెహ్మత్‌నగర్‌లో అధిక వేగంలో ఉన్న సిటీ ఆర్టీసీ బస్సు.. ముందు వెళ్తున్న ఎక్స్‌ఎల్‌ సూపర్‌ వాహనాన్ని ఢీకొట్టింది. బస్సు ముందు టైరు వాహనంపైకి కొంత దూరం ఈడ్చుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఎక్స్‌ఎల్‌ వాహనంపై వెళ్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు.

ఈ ప్రమాదం జరిగిన వెంటనే.. డ్రైవర్‌, కండక్టర్‌ బస్సు దిగి పరారయ్యారు. పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement