Saturday, May 4, 2024

5కే రన్ – పాల్గొన్న కలెక్టర్లు ప్రావీణ్య, సిక్తాపట్నాయక్ లు

వరంగల్ – రాష్ర్ట ఎన్నికల సంఘం సూచనల మేరకు “ఓట్ ఫర్ ష్యూర్” అనే నినాదంతో ఓటరు అవగాహన కోసం శనివారం 5కే రన్ నిర్వహించారు .జవహర్ లాల్ నెహ్రు స్టేడియం నుంచి హనుమకొండ కలెక్టరేట్ వరకు జరిగిన రన్ లో వరంగల్ హనుమకొండ జిల్లాల కలెక్టర్లు ప్రావీణ్య, సిక్తాపట్నాయక్ లు. పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement