Tuesday, April 30, 2024

Breaking: మావోయిస్టుల కాల్పుల్లో ఇద్దరు పోలీసుల మృతి

మావోయిస్టుల కాల్పుల్లో ఇద్ద‌రు పోలీసులు మృతిచెందిన ఘ‌ట‌న ఛ‌త్తీస్ గ‌డ్ లో చోటుచేసుకుంది. ఛ‌త్తీస్ గ‌డ్ లోని రాజ్ నంద్ గావులో భ‌ద్ర‌తా బ‌ల‌గాలు, మావోయిస్టుల మ‌ధ్య ఎదురుకాల్పులు జ‌రిగాయి. ఈ కాల్పుల్లో ఇద్ద‌రు పోలీసులు మృతిచెందిన‌ట్లు తెలుస్తోంది. బోర్త‌లాబ్ పీఎస్ ద‌గ్గ‌ర జ‌వాన్ల‌పై మావోయిస్టులు దాడి చేశారు. మృతులు హెడ్ కానిస్టేబుల్ రాజేష్‌, కానిస్టేబుల్ ల‌లిత్ గా గుర్తించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement