Wednesday, May 15, 2024

శ్రీవారి మెట్టు మార్గాన్ని లాంఛ‌నంగా ప్రారంభించిన – టీటీడీ చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి

శ్రీనివాసమంగాపురం సమీపంలోని శ్రీవారి మెట్టు మార్గాన్ని లాంఛనంగా ప్రారంభించారు టీటీడీ చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి, ప్రభుత్వ విప్, చంద్రగిరి ఎమ్మెల్యే, టీటీడీ ఎక్స్ అఫిషియో సభ్యులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి..శ్రీవారి మెట్టు మార్గం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు టీటీడీ చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి..పచ్చ జెండా ఊపి భక్తులను మెట్టు మార్గం గుండా స్వాగతించారు.. గురువారం జరిగిన ఈ కార్యక్రమంలో టీటీడీ పాలకమండలి సభ్యులు పోకల అశోక్ కుమార్, టీటీడీ అధికారులు తదితరులు పాల్గొన్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement