Friday, May 24, 2024

Breaking: పంజాబ్‌లో 43 మంది ఐఏఎస్ అధికారుల బదిలీ

పంజాబ్ రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ అధికారులు బ‌దిలీ అయ్యారు. ఒకేసారి 43 మంది ఐఏఎస్ అధికారులని, 38 మంది ప్రొవిన్షియల్ సివిల్ సర్వీసెస్ అధికారులని బదిలీ చేసింది. ఈ బదిలీ ఉత్తర్వులు బుధవారం నుంచే అమల్లోకి రానున్నట్టు ప్రభుత్వం పేర్కొంది. అదే సందర్భంలో కొంతమంది సీనియర్ అధికారులకి అదనపు బాధ్యతలు అప్పగించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement