Monday, May 13, 2024

Big Breaking: పనిచేస్తేనే టిక్కెట్… సీనియర్లకు రాహుల్ వార్నింగ్

ఎంత సీనియర్లు అయినా పనిచేస్తేనే టిక్కెట్ ఇస్తామని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పార్టీ నేతలకు వార్నింగ్ ఇచ్చారు. గాంధీ భవన్ లో టీపీసీసీ నేతలతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ… ఏ సమస్య ఉన్నా నాలుగు గోడల మధ్యే మాట్లాడాలన్నారు. మీడియాతో మాట్లాడే వారు పార్టీకి నష్టం చేస్తున్నారన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement