Friday, May 3, 2024

కల్తీ సారా తాగి… ముగ్గురు మృతి

కల్తీసారా తాగి ముగ్గురు మృతిచెందగా, మ‌రో ప‌ది మంది ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌ విషాద ఘ‌ట‌న త‌మిళ‌నాడు రాష్ట్రంలో చోటుచేసుకుంది. రాష్ట్రంలోని విల్లుపురం జిల్లా మ‌ర‌కానంలో క‌ల్తీ సారా తాగి ముగ్గురు మృతిచెందారు. మ‌రో ప‌ది మంది ప‌రిస్థితి విష‌మంగా ఉంది. ఈ ఘ‌ట‌న‌పై రాష్ట్ర ముఖ్య‌మంత్రి స్టాలిన్ సీరియ‌స్ అయ్యారు. ఈ సంద‌ర్భంగా మృతుల కుటుంబాల‌కు రూ.10ల‌క్ష‌ల ఎక్స్ గ్రేషియా ప్ర‌క‌టించారు. బాధితుల‌కు మెరుగైన వైద్యం అందించాల‌ని ఆదేశించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement