Monday, May 20, 2024

Breaking: సింగరేణిని ప్రైవేటీకరించే ప్రసక్తే లేదు.. మోడీ

సింగరేణిని ప్రవైటీకరించే ప్రసక్తే లేదని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. కరీంనగర్ జిల్లా రామగుండం ఎరువుల కర్మాగారాన్ని ప్రధాని మోడీ జాతికి అంకితం చేశారు. రూ.6300కోట్లతో ఆర్ఎఫ్ సీఎల్ ప్లాంట్ పునరుద్దరణ, భద్రాచలం రోడ్డు – సత్తుపల్లి రైలు మార్గాన్ని ప్రధాని మోడీ ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో ప్రధాని మోడీ మాట్లాడుతూ… సింగరేణిలో రాష్ట్రం వాటా 51 శాతం, కేంద్రం వాటా 49 శాతం ఉందన్నారు. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా.. రాష్ట్ర ప్రభుత్వమే తీసుకోవాలన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement