Monday, May 6, 2024

Breaking: బావిలోకి దూకి దంప‌తుల ఆత్మ‌హ‌త్య‌

దంప‌తులు బావిలోకి దూకి ఆత్మ‌హ‌త్య చేసుకున్న విషాద ఘ‌ట‌న తెలంగాణ రాష్ట్రంలోని కొమురంభీమ్ జిల్లా చింత‌ల‌మానేపల్లిలో చోటుచేసుకుంది. ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డ దంప‌తులు సంతోష్, మంగ గా గుర్తించారు. కుటుంబ క‌ల‌హాలే కార‌ణ‌మ‌ని స్థానికులు అంటున్నారు. అయితే ఆ దంప‌తులు ఎందుకు ఆత్మ‌హ‌త్య చేసుకున్నార‌నే విష‌యం తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement