Tuesday, May 7, 2024

Breaking: చండీగఢ్ చేరుకున్న సీఎంలు కేసీఆర్, కేజ్రీవాల్

ముఖ్యమంత్రులు కేసీఆర్, కేజ్రీవాల్ చండీగఢ్ చేరుకున్నారు. సీఎం కేసీఆర్ రైతు కుటుంబాలకు ఆర్థికసాయం అందించనున్నారు. ఉద్యమంలో చనిపోయిన 600మంది రైతు కుటుంబాలకు రూ.3లక్షల చొప్పున చెక్కులను కేసీఆర్ అందజేయనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement