Saturday, April 27, 2024

అగ్నిపథ్ కు దిశానిర్దేశం లేదు .. సోనియా గాంధీ

అగ్నిపథ్ కు దిశానిర్దేశం లేదని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ లేఖలో తెలిపారు. అగ్నిపథ్ పై సోనియా గాంధీ ఓ లేఖ రాశారు. యువత వాయిస్ ను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. అగ్నిపథ్ పై యువత వాయిస్ ను పరిగణలోకి తీసుకోవాలన్నారు. కేంద్రం అగ్నిపథ్ ను తక్షణమే రద్దు చేయాలన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement