Wednesday, May 1, 2024

Breaking: హాఫ్​ సెంచరీ మిస్సయిన కెప్టెన్ రోహిత్​​.. సిక్స్​కొట్టబోయి బొక్కబోర్లా!

సౌతాఫ్రికాతో జరుగుతు రెండో టీ20లో టీమిండియా ఓపెనర్లు రెచ్చిపోయి ఆడుతున్నారు. కెప్టెన్​ రోహిత్​ 43 పరుగుల వద్ద సిక్స్​ కొట్టబోయి క్యాచ్​ అవుట్​ అయ్యాడు. ఇక వైస్​ కెప్టెన్​ రాహుల్ 55 రన్స్​తో నిలకడగా ఆడుతూ పరుగులు వరద పారిస్తున్నారు. స్కోరు బోర్డుని స్పీడ్​గా పరుగులు పెట్టిస్తూ క్రికెట్​ అభిమానుల్లో ఉత్సాహం నింపుతున్నారు. ఇక.. సౌతాఫ్రికా ఫాస్ట్​ బౌలర్లను దింపినా, స్పిన్నర్లను దింపినా ప్రయోజనం లేకుండా పోయింది. ఇద్దరు ఓపెనర్లు మార్చి మార్చి ఆడుతూ సౌతాఫ్రికాని చితకబాతుతున్నారు. ఈ క్రమంలో కెప్టెన్​ రోహిత్​ అవుటు కావడం అభిమానులను కాస్త నిరాశపరిచింది. టీమిండియా 96 పరుగుల వద్ద తొలి వికెట్​ కోల్పోయింది..

Advertisement

తాజా వార్తలు

Advertisement