Thursday, May 2, 2024

Breaking: 7 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా స్కోర్​ 68.. దంచికొడుతున్న ఓపెనర్లు!

సౌతాఫ్రికాతో జరుగుతు రెండో టీ20లో టీమిండియా ఓపెనర్లు రెచ్చిపోయి ఆడుతున్నారు. పవర్​ప్లే ముగిసే సరికి ఇండియా స్కోరు 68గా ఉంది. ఈ క్రమంలో కెప్టెన్​ రోహిత్31, వైస్​ కెప్టెన్​ రాహుల్ 33 పరుగులతో ఇరగదీస్తునారు. ఇక.. సౌతాఫ్రికా కెప్టెన్​ ఈ జోడీని విడదీయడానికి ఫాస్ట్​ బౌలర్లను దింపినా, స్పిన్నర్లను దింపినా ప్రయోజనం లేకుండా పోయింది. ఇద్దరు ఓపెనర్లు మార్చి మార్చి ఆడుతూ సౌతాఫ్రికాని చితకబాతుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement