Monday, April 29, 2024

న‌ష్టాల‌తో ముగిసిన స్టాక్ మార్కెట్లు

నేటి స్టాక్ మార్కెట్లు న‌ష్టాల‌తో ముగిశాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 306 పాయింట్లు నష్టపోయి 55,766కి పడిపోయింది. నిఫ్టీ 88 పాయింట్లు కోల్పోయి 16,631 వద్ద స్థిరపడింది. టాటా స్టీల్ (3.10%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (1.80%), ఏసియన్ పెయింట్స్ (1.25%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (0.96%), విప్రో (0.93%) బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్ గా ముగిశాయి. మహీంద్రా అండ్ మహీంద్రా (-3.80%), రిలయన్స్ (-3.31%), మారుతి (-2.33%), కొటక్ మహీంద్రా బ్యాంక్ (-1.66%), టెక్ మహీంద్రా (-1.35%) టాప్ లూజర్స్ గా నిలిచాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement