Sunday, April 28, 2024

Breaking: లోక్ సభలో నలుగురు కాంగ్రెస్ ఎంపీల సస్పెన్షన్

లోక్ సభలో నలుగురు కాంగ్రెస్ పార్టీ లోక్ సభ సభ్యులు సస్పెన్షన్ కు గురయ్యారు. సభకు ఆటంకం కలిగిస్తున్నారని స్పీకర్ నలుగురు కాంగ్రెస్ పార్టీ ఎంపీలను సస్పెండ్ చేశారు. మాణిక్కం ఠాగూర్ సహా నలుగురు ఎంపీలపై సస్పెన్షన్ వేటు పడింది. సస్పెన్షన్ కు గురైన ఎంపీల్లో టీఎన్ ప్రతాపన్, జ్యోతిమణి, రమ్య హరిదాస్, మాణిక్కం ఠాగూర్ లు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement