Sunday, April 28, 2024

రెండో రోజు లాభాల‌తో ముగిసిన స్టాక్ మార్కెట్లు

వారుస‌గా రెండో రోజు లాభాల‌ను మూట‌క‌ట్టుకున్నాయి. నేడు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 579 పాయింట్లు లాభపడి 59,719కి చేరుకుంది. నిఫ్టీ 194 పాయింట్లు పెరిగి 17,816 వద్ద స్థిరపడింది. సన్ ఫార్మా (4.22%), డాక్టర్ రెడ్డీస్ (3.31%), టాటా స్టీల్ (2.86%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (2.77%), టైటాన్ (2.10%) బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్ గా నిలిచాయి. నెస్లే ఇండియా (-0.64%), ఐటీసీ (-0.22%), ఇన్ఫోసిస్ (-0.21%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (-0.15%), రిలయన్స్ (-0.11%) టాప్ లూజర్స్ మిగిలాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement