Saturday, May 11, 2024

అభిమానమంటే ఇదే… రష్యాలోని ఎల్‌బ్రోస్ పర్వతంపై ప‌వ‌న్ క‌ళ్యాన్ ఫొటోతో భూక్య య‌శ్వంత్

యూరప్‌ ఖండంలోనే అత్యంత ఎత్తైన మౌంట్‌ ఎల్‌బ్రోస్ పర్వతాన్ని అధిరోహించి ఔరా అనిపించాడు తెలంగాణ కుర్రాడు. ర‌ష్యాలోని 5,642 మీట‌ర్ల అడుగుల ఎత్తులో ఉన్న ఈ శిఖ‌రాన్ని 22 డిగ్రీల వాతావ‌ర‌ణంలో మహబూబాబాద్ జిల్లాకు చెందిన భూక్య యశ్వంత్‌ నాయక్‌ అధిరోహించి రికార్డు సృష్టించాడు. అయితే ప‌ర్వ‌తం పైన జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాన్ చిత్రాన్ని ఆవిష్క‌రించి భూక్య య‌శ్వంత్ నాయ‌క్ త‌న అభిమానాన్ని చాటుకున్నాడు.

https://twitter.com/JSPRavindar/status/1571245414917218309

Advertisement

తాజా వార్తలు

Advertisement