Saturday, May 4, 2024

ఒడిశాలో ఘోర రోడ్డుప్రమాదం.. ఆరుగురు మృతి

ఓ ఘోర రోడ్డుప్రమాదంలో ఆరుగురు చనిపోగా, 20మందికి గాయాలైన విషాద ఘటన ఒడిశా రాష్ట్రంలో చోటుచేసుకుంది. బుధవారం తెల్లవారుజామున ఈ ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. పశ్చిమ్ బెంగాల్ సరిహద్దుల్లోని కంధమమాల్ వద్ద బస్సు బోల్తాపడిన ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా.. మరో 20 మంది గాయపడ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement