Friday, April 26, 2024

Breaking : రాయ‌ల చెరువును ప‌రిశీలించిన చంద్ర‌బాబు నాయుడు..

టిడిపి అధినేత చంద్ర‌బాబు నాయుడు రాయ‌ల చెరువును ప‌రిశీలించారు . చెరువు ప‌రిస్థితిపై వివ‌రాల‌ను అధికారుల‌ను అడిగి తెలుసుకున్నారు. దాంతో రాయ‌ల చెరువు ద‌గ్గ‌ర పోలీసులు భారీగా మోహ‌రించారు. రాయ‌ల చెరువును రెడ్ జోన్ గా గుర్తించారు పోలీసులు. చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న నేప‌థ్యంలో భారీ బందోబ‌స్తుని ఏర్పాటు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement