Thursday, May 2, 2024

Breaking: సీఎం జగన్‌తో భేటీకానున్న రామోజీ రావు కుమారుడు

ఏపీ ముఖ్యమంత్రి జగన్‌తో రామోజీ రావు కుమారుడు, ఈనాడు ఎండీ కిరణ్ భేటీ కానున్నారు. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సమావేశం కానున్నారు. తన కుమార్తె వివాహ వేడుకకు సీఎం జగన్‌ను కిరణ్ ఆహ్వానించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement