Wednesday, May 1, 2024

పాకాల వాగు సమీపంలో గుర్తు తెలియని శవం

మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని పాకాల వాగు సమీపంలో బతుకమ్మ విగ్రహం వద్ద మర్రిచెట్టు సమీపంలో శుక్రవారం ఉదయం గుర్తు తెలియని మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. మృతుడు మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామ శివారు ఇప్పల్ తండాకు చెందిన జాటోత్ కేవిల్యాగా గుర్తించారు. మృతికి గల కారణాలు తెలియరాలేదు. సమాచారం అందుకున్న పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement