రాజగోపాల్ రెడ్డి వేరు.. వెంకట్ రెడ్డి వేరని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ… రాజగోపాల్ రెడ్డి ద్రోహి అన్నారు. రాజగోపాల్ రెడ్డిపై తన వ్యాఖ్యలకు వెంకట్ రెడ్డికి సంబంధం లేదన్నారు. రాజగోపాల్ రెడ్డి ప్రస్తావించే బ్రాండ్ కాంగ్రెస్ ఇచ్చిందేనన్నారు. మునుగోడులో పార్టీ లైన్ ప్రకారమే అందరూ పనిచేస్తారన్నారు. కాంగ్రెస్ పార్టీ బ్రాండ్ లేకపోతే రాజగోపాల్ రెడ్డి బ్రాందీ షాపే గతి అన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement