Monday, April 29, 2024

సభాస్థలికి చేరుకున్న ప్రియాంక.. ఘనంగా స్వాగతం పలికిన కాంగ్రెస్ నేతలు

హైదరాబాద్ నగరంలోని సరూర్ లో నిర్వహిస్తున్న యువ సంఘర్షణ సభా స్థలికి కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక చేరుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు అమెకు ఘనంగా స్వాగతం పలికారు. సరూర్ నగర్ లో నిర్వహిస్తున్న ఈ సభలో ప్రియాంక గాంధీ ప్రసంగించనున్నారు. ఈ సభకు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. కాసేపట్లో ప్రియాంక గాంధీ మాట్లాడనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement