Saturday, April 27, 2024

Breaking: ప్రైవేట్ బ‌స్సు, ఆటో ఢీ .. ముగ్గురు మృతి

ప్రైవేట్ బ‌స్సు, ఆటో ఢీకొన్న ప్ర‌మాదంలో ముగ్గురు మృతిచెందిన విషాద ఘ‌ట‌న తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి జిల్లాలో చోటుచేసుకుంది. ప్రైవేట్ బ‌స్సు, ఆటో ఢీకొన‌డంతో స్పాట్ లోనే ముగ్గురు మృతిచెంద‌గా, మ‌రికొంద‌రికి గాయాల‌య్యాయి. గాయ‌ప‌డ్డ వారిని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. మృతులు దేవాల‌మ్మ నాగారం వాసులుగా గుర్తించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement