Sunday, May 5, 2024

జీ20 ప్రెసిడెన్సీ లోగోను ఆవిష్కరించిన ప్రధాని మోడీ

ప్రధాని నరేంద్ర మోడీ జీ20 ప్రెసిడెన్సీ లోగోను ఆవిష్కరించారు. లోగో తో పాటు థీమ్, వెబ్ సైట్ ను కూడా ప్రధాని నరేంద్ర మోడీ ఆవిష్కరించారు. డిసెంబర్ 1 నుంచి జీ20 ప్రెసిడెన్సీ పదవి భారత్ చేపట్టనుంది. 2023లో జీ20 సమ్మిట్ కు భారత్ అథిత్యమివ్వనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement