Tuesday, May 14, 2024

ఢిల్లీకి చేరిన రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల బ్యాలెట్ బాక్స్

ఢిల్లీకి చేరింది రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల బ్యాలెట్ బాక్స్.. దేశవ్యాప్తంగా సోమవారం నాడు రాష్ట్రపతి ఎన్నికలు నిర్వహించిన సంగతి తెలిసిందే. తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ ఎన్నికలు జరిగాయి. సీఎం కేసీఆర్ సహా దాదాపు నేతలంతా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ ఎన్నికల బ్యాలెట్ బాక్సును సాయంత్రం అసెంబ్లీలోని లాకర్ రూంలోనే జాగ్రత్త చేసిన అధికారులు.. తెల్ల‌వార‌గానే వాటిని ఢిల్లీ తరలించారు. ఎన్నికల అధికారులు ఈ బాక్సును తీసుకొని ఢిల్లీ బయలుదేరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement