Saturday, May 4, 2024

విద్యార్థులతో క‌లిసి మెట్రో రైలులో ప్ర‌యాణించిన.. ప్ర‌ధాని మోడీ

నాగ్ పూర్..బిలాస‌పూర్ ల మ‌ధ్య న‌డిచే ఆర‌వ వందే భార‌త్ ఎక్స్ ప్రెస్ ని జెండా ఊపి ప్రారంభించారు ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ. కాగా ఆయన వెంట కేంద్ర మంత్రి నితిన్ గట్కారీ , మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే, భగత్ సింగ్, ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ఉన్నారు.ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ మెట్రో రైలు టికెట్ కొనుక్కొని, కొంతమంది పిల్లలతో కలిసి ప్రయాణించారు. రైలులో విద్యార్థులతో కొద్దిసేపు మాట్లాడారు. అలాగే నేడు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వన్ హెల్త్, నాగ్ రివర్ పొల్యూషన్ అబెట్ మెంట్ ప్రాజెక్టులకు మోడీ శంకుస్థాపన చేస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement