Thursday, April 25, 2024

ఖ‌మ్మం జిల్లాలో చిరుత సంచారం.. భయాందోళనలో ప్రజలు

చిరుత సంచారం కలకలం రేపుతోంది. ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం మేడేపల్లిలో చిరుత సంచరిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు సూచిస్తున్నారు. సాయంత్రం సమయంలో ఒంటరిగా బయటకు రావద్దని సూచించారు. చిరుతను బందించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement